ఆంధ్రప్రదేశ్? తెలంగాణ హిస్టరీ బిట్స్

 ఆంధ్రప్రదేశ్? తెలంగాణ హిస్టరీ బిట్స్

🔹1. ఏ యుద్ధం వలన ముజాఫర్ జంగ్ హైదరాబాద్ నవాబు అయ్యాడు?అంబూర్ యుద్ధం


🔹2.భారతదేశంలో ఫ్రెంచి వారు పూర్తిగా ఓడిపోయిన యుద్ధం ?వాండి వాష్ 1960


🔹3.ఉత్తర సర్కారులను రాయలసీమ జిల్లాలను బ్రిటిష్ వారికి వశం చేసినది ?నిజాం ఉస్మాన్ అలీఖాన్ 


🔹4.గొప్ప దుబాసీగా పిలువబడినది ?కాండ్రేగుల జోగి పంతులు 


🔹5.mahabi ఉద్యమం ?బ్రిటిష్ వ్యతిరేకంగా జరిగింది


🔹6. పలకనామ ప్యాలెస్ ను నిర్మించినది? నవాబ్ వికారుల్ ఉమ్రా 


🔹7.చిత్రగుప్త ప్రజాబంధు పత్రికలు స్థాపించినది? ఆచార్య ఎన్జీ రంగా 



🔹8.హైదరాబాదులోని ఉస్మానియా వైద్యశాల హైకోర్టు కాచిగూడ రైల్వే స్టేషన్ భవనాలు రూపొందించిన వాస్తుశిల్పి ఎవరు ?విన్ సెంట్ ఎస్క్.అజారుద్దీన్ జి కే గ్రూప్స్ 


🔹9.స్టేట్ సెంట్రల్ లైబ్రరీ భవనం ఏ సంవత్సరంలో నిర్మించారు ?1891 


🔹10.1800 సంవత్సరంలో హైదరాబాద్ బ్రిటిష్ రెసిడెంట్ ?కిర్క్ పాట్రిక్


🔹11. ఎం నర్సింగ్ రావు రయ్యత్ పత్రిక స్థాపించిన సంవత్సరం? 1928 .అజరుద్దీన్ జీకే గ్రూప్స్


🔹12.అడవి బాపిరాజు మీజాన్ అనే పత్రిక ఏ భాషలో ప్రచురించేవారు ?తెలుగు

No comments:

Post a Comment

చరిత్రలో ఈ రోజు ఆగస్టు /21

 చరిత్రలో ఈ రోజు ఆగస్టు /21 🌹జననాలు🌹 💕1912: బ్రహ్మ ప్రకాష్, మెటలర్జిస్టు. పద్మభూషణ్ పురస్కార గ్రహీత (మ.1984) 💕1914: పి.ఆదినారాయణరావు, తె...