🌾1864: మొదటి జెనీవా సదస్సులో 12 దేశాలు సంతకం చేసాయి.
🌾1922: అల్లూరి సీతారామరాజు నేతృత్వంలో చింతపల్లి పోలీస్ స్టేషన్పై దాడి జరిగింది.
🌾1932: టెలివిజన్ ప్రసారాలను ప్రసారం చేయు మొదటి ప్రయోగాన్ని బి.బి.సి నిర్వహించింది
.
❤️జననాలు❤️
💞1860: పాల్ గోటిలిబ్ నిప్కో, నిప్కోడిస్క్ ను కనుగొన్న శాస్త్రవేత్త (మ.1940).
💞1869: పింగళి వెంకట రామారెడ్డి, నిజాం పరిపాలనలో పోలీసు ఉన్నతాధికారి (మ.1953).
💞1869: డొరొతీ పార్కర్, అమెరికాకు చెందిన కవయిత్రి, రచయిత్రి (మ. 1967)
💞1924: హరిశంకర్ పరసాయి, హిందీ కవి (మ.1995).
💞1924: సి.మాధవరెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకుడు.
💞1933: గోపీకృష్ణ, భారతీయ నృత్యకారుడు, నటుడు, నృత్య దర్శకుడు. (మ.1994)
💞1935: డి. కామేశ్వరి, కథా, నవలా రచయిత్రి
💞1955: చిరంజీవి, తెలుగు చలనచిత్ర నటుడు.
💞1964: రేకందార్ గుణవతి, రంగస్థల నటి.
💐మరణాలు💐
🌺1948: షోయబ్ ఉల్లాఖాన్, తెలంగాణా సాయుధ పోరాట యోధుడు, బాహ్య ప్రపంచానికి అంతగా తెలియని త్యాగధనుడు, నిర్భయ జర్నలిస్ట్, మత దురహంకారానికి వ్యతిరేకి. (జ.1920)
🌺1986: శోభా సింగ్, పంజాబ్ ప్రాంతానికి చెందిన చిత్రకారుడు. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (జ.1901)
🌺2014: యు.ఆర్.అనంతమూర్తి, కన్నడ రచయిత, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. (జ.1
No comments:
Post a Comment