కరెంట్ అఫైర్స్
📚1.భారతదేశం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సముద్ర ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ప్రాజెక్టు ఆగస్టు 10న ఎవరు ప్రారంభించారు?నరేంద్ర మోడీ
📚2.భారతదేశ సునామీ హెచ్చరిక కేంద్రం ఇన్కాయిస్ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు? తుమ్మల శ్రీనివాస కుమార్
📚3.ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఫీజ్, రోడ్డు పన్ను మాఫీ చేసే ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది?ఢిల్లీ
📚4.అమేజింగ్ అయోధ్య అనే పుస్తకాన్ని రచించిన ప్రముఖ రచయిత? నీనా రాయి
📚5.ఐసీసీ టీ20 వరల్డ్కప్ 2020 కి ఏ దేశం ఆతిథ్యమివ్వనుంది ?ఆస్ట్రేలియా
📚6.సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ నూతన ఇన్స్పెక్టర్ జనరల్గా ఐదేళ్ల కాలానికి ఎవరు నియమితులయ్యారు?పి.ఎస్.రాణిప్సే
📚7.భారతదేశంలోని మొట్టమొదటి రాష్ట్రం ఆన్లైన్ విద్య కొరకు గూగుల్ తో ఒప్పందం కుదుర్చుకున్నది? మహారాష్ట్ర.అజారుద్దీన్ జి కే గ్రూప్స్
📚8.ఆర్బిఐ covid-19 కారణంగా స్ట్రెట్ అసెట్ మేనేజ్మెంట్ పైన సూచనలు ఇవ్వడానికి ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీకి నేతృత్వం వహించిన వారి భర్త ?కే.వి.కామత్
📚9.2020 ఆగస్టు 9న ఎవరు వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి కింద లక్ష కోట్ల రూపాయల ఫైనాన్సింగ్ సదుపాయాన్ని ప్రారంభించారు? నరేంద్రమోడీ
📚10.స్వతంత్ర సంగ్రామం లో భాగంగా ఆగస్టు క్రాంతి దిన్ లేదా క్విట్ ఇండియా ఉద్యమం 8 ఆగస్టు 1942 న ఎక్కడ ప్రారంభించారు? ముంబై
📚11.భారతదేశము వ్యూహాత్మక కమాండ్ పోస్ట్ వ్యాయామంలో భాగంగా ఏ దేశ సైనిక విన్యాసం చేపట్టింది? రష్యా .అజారుద్దీన్ జికె గ్రూప్స్
📚12.దాయాది దేశం శ్రీలంక లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి ప్రధాని పదవి చేపట్టిన రాజకీయ నాయకుడు ఎవరు ?మహీందా రాజపక్స
📚13.కేరళ రాష్ట్రంలో సంభవించిన విమాన ప్రమాదానికి కారణమైన విమానాశ్రయం ఏది ?కోళీకోడ్
📚14.ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ప్రకారం అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రి జాబితాలో మొదటి స్థానం? యోగి ఆదిత్యనాథ్
No comments:
Post a Comment