ఇండియన్ పాలిటి బిట్స్
✔️1. పార్లమెంటులో అతి ముఖ్యమైన అంశాలను ఈ పద్ధతి ద్వారా సూచిస్తారు? వాయిదా తీర్మానం
✔️2.మౌర్యుల కాలంలో ప్రావిన్సియల్ పాలన యొక్క ముఖ్యమైన ఉన్నతమైన అధికారిని ఏమని పిలిచేవారు?అమాత్య
✔️3.గుప్తుల కాలంలో ప్రావిన్సి లను ఏమని పిలిచేవారు?దేశ
✔️4.మనదేశంలో మంత్రిమండలి ఎవరకి బాధ్యత వహిస్తారు ?పార్లమెంటు
✔️5.ప్రణాళిక సంఘం ఏర్పాటు చేసిన సంవత్సరం?1950
✔️6. ధర్మ మహా మాత్ర వ్యవస్థను ఎవరు ప్రవేశపెట్టారు?గుప్తులు
✔️7.దివాన్ -ఇ-కాన్- ఓ-ఆమ్ అనే వ్యవస్థను ఎవరు స్థాపించారు?అక్బర్
✔️8.ప్రణాళిక సంఘం చైర్మన్ ఎవరు ? ప్రధానమంత్రి. అజారుద్దీన్ జీకే గ్రూప్
✔️9.జాతీయ అభివృద్ధి మండలి ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?1952
✔️10.రాష్ట్ర ప్రభుత్వంలో వాస్తవ కార్య నిర్వహణ అధికారం ఎవరికి ఉంటుంది? ముఖ్యమంత్రి
✔️11.జిల్లా కలెక్టర్ వ్యవస్థ ఎప్పుడు ఏర్పడింది ?1872.అజారుద్దీన్ జీకే గ్రూప్.అజారుద్దీన్ జీకే గ్రూప్
✔️12.లోకయుక్తను ఎవరు నిర్మించారు? గవర్నర్
✔️13.ఇండియా అంబుడ్స్మెన్ గా పిలువబడేది? లోక్పాల్
No comments:
Post a Comment