Wednesday, August 19, 2020

ఇండియన్ పాలిటి బిట్స్

 ఇండియన్ పాలిటి బిట్స్


✔️1. పార్లమెంటులో అతి ముఖ్యమైన అంశాలను ఈ పద్ధతి ద్వారా సూచిస్తారు? వాయిదా తీర్మానం 


✔️2.మౌర్యుల కాలంలో ప్రావిన్సియల్ పాలన యొక్క ముఖ్యమైన ఉన్నతమైన అధికారిని ఏమని పిలిచేవారు?అమాత్య


✔️3.గుప్తుల కాలంలో ప్రావిన్సి లను ఏమని పిలిచేవారు?దేశ


✔️4.మనదేశంలో మంత్రిమండలి ఎవరకి బాధ్యత వహిస్తారు    ?పార్లమెంటు 


✔️5.ప్రణాళిక సంఘం ఏర్పాటు చేసిన సంవత్సరం?1950


✔️6. ధర్మ మహా మాత్ర వ్యవస్థను ఎవరు ప్రవేశపెట్టారు?గుప్తులు 



✔️7.దివాన్ -ఇ-కాన్- ఓ-ఆమ్ అనే వ్యవస్థను ఎవరు స్థాపించారు?అక్బర్ 


✔️8.ప్రణాళిక సంఘం చైర్మన్ ఎవరు  ? ప్రధానమంత్రి. అజారుద్దీన్ జీకే గ్రూప్


✔️9.జాతీయ అభివృద్ధి మండలి ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?1952


✔️10.రాష్ట్ర ప్రభుత్వంలో వాస్తవ కార్య నిర్వహణ అధికారం ఎవరికి ఉంటుంది? ముఖ్యమంత్రి 


✔️11.జిల్లా కలెక్టర్ వ్యవస్థ ఎప్పుడు ఏర్పడింది ?1872.అజారుద్దీన్ జీకే గ్రూప్.అజారుద్దీన్ జీకే గ్రూప్  


✔️12.లోకయుక్తను ఎవరు నిర్మించారు? గవర్నర్ 


✔️13.ఇండియా  అంబుడ్స్మెన్ గా పిలువబడేది? లోక్పాల్ 

No comments:

Post a Comment

చరిత్రలో ఈ రోజు ఆగస్టు /21

 చరిత్రలో ఈ రోజు ఆగస్టు /21 🌹జననాలు🌹 💕1912: బ్రహ్మ ప్రకాష్, మెటలర్జిస్టు. పద్మభూషణ్ పురస్కార గ్రహీత (మ.1984) 💕1914: పి.ఆదినారాయణరావు, తె...