Tuesday, August 18, 2020

ఆంధ్రప్రదేశ్ &తెలంగాణ హిస్టరీ బిట్స్

ఆంధ్రప్రదేశ్ &తెలంగాణ హిస్టరీ బిట్స్ 

🔹1.జన్మభూమి వార పత్రిక సంపాదకుడు? పట్టాభిసీతారామయ్య 


🔹2.ప్రకాశం పంతులు స్వరాజ్య పత్రికను ఏ భాషలో ప్రచురించారు? ఇంగ్లీష్ 


🔹3.ఆంధ్రాలో మొదటి స్త్రీల పత్రిక ?సతీహిత బోధిని


🔹4. విశాలాంధ్ర మహాసభ స్థాపకుడు? అయ్యదేవర కాళేశ్వరరావు 


🔹5.బైబిల్ లో తెలుగులో అనువదించిన విదేశీయుడు?జెవెన్ బాక్


🔹6.బిపిన్ చంద్రపాల్ విజయవాడలో ఎవరి ఇంట్లో బస చేశారు? రంగారావు


🔹7. కాకినాడ అల్లర్ల కేసును వాదించింది? న్యాపతి  సుబ్బారావు  


🔹8.చీరాల పేరాల ఉద్యమం కాలంలో మద్రాసు జస్టిస్ పార్టీలో స్థానిక స్వపరిపాలన మంత్రిత్వశాఖ నిర్వహించింది ?రాజారామమణింకర్ .అజారుద్దీన్ జి కే గ్రూప్స్ 


🔹9.అల్లూరి సీతారామరాజు ను కాల్చి చంపిన ప్రదేశం? కొయ్యూరు


🔹10. నీలగిరి పత్రిక సంపాదకుడు? వెంకట్రామా నరసింహారావు 


🔹11.హైదరాబాద్ రాష్ట్ర 1950-52  ముఖ్యమంత్రిగా పని చేసింది ?వెల్లోడి 


🔹12.ఏకైక ద్వీపపు మ్యూజియం ఎక్కడ ఉంది? నాగార్జునకొండ?అజారుద్దీన్ జికె గ్రూప్స్ 


🔹13.రెండో దేవరాయల కాలంలో విజయనగరం సందర్శించిన ది? అబ్దుల్ రజాక్ 


🔹14.పైడా రామకృష్ణయ్య దేని కోసం పాటుపడ్డారు? వితంతు వివాహాలు

No comments:

Post a Comment

చరిత్రలో ఈ రోజు ఆగస్టు /21

 చరిత్రలో ఈ రోజు ఆగస్టు /21 🌹జననాలు🌹 💕1912: బ్రహ్మ ప్రకాష్, మెటలర్జిస్టు. పద్మభూషణ్ పురస్కార గ్రహీత (మ.1984) 💕1914: పి.ఆదినారాయణరావు, తె...