Saturday, August 22, 2020

ఇండియన్ పాలిటి బిట్స్

 🎀1.ఎవరి సిఫార్సుల ఆధారంగా ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేశారు ?కె.సి.నియోగి


🎀2.రాష్ట్ర శాసనసభలో సభ్యులు కానప్పటికీ శాసనసభ సమావేశాలకు హాజరయ్యే వ్యక్తి ?అడ్వకేట్ జనరల్ 


🎀3.మొదటిసారిగా భారత పౌరసత్వ చట్టం ఎప్పుడు చేయబడింది?1995


🎀4. 2013 ప్రకారం సమైక్యాంద్ర మండలాల సంఖ్య?1104


🎀5.రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు చెందిన 195 వ రాజ్యాంగ సవరణ ఎన్నోది  ?7 వది


🎀6.మొదటి ముఖ్య ఎన్నికల అధికారి ఎవరు ?సుకుమార్ సేన్.అజారుద్దీన్ జీకే గ్రూప్స్ 



🎀7..తహసిల్ అదే రెవెన్యూ విభాగం ప్రధానంగా ఏ కాలానికి చెందింది ?బ్రిటిష్ కాలం 


🎀8..ఏదైనా ఒక ఆర్డినెన్స్ యొక్క గరిష్ట కాలపరిమితి ఎంత ?180 రోజులు 


🎀9.రాష్ట్ర శాసనసభలో గవర్నర్ అంతర్భాగమని తెలియజేస్తున్నాను ఏది?168


🎀10. సుప్రీంకోర్టులో తొలి మహిళా న్యాయమూర్తి ఎవరు ?ఫాతిమా బేబీ 


🎀11.ప్రభుత్వంలో కార్యదర్శి ఉద్యోగాన్ని మొట్టమొదటిసారిగా ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1799.అజారుద్దీన్ జీకే  గ్రూప్స్



🎀12.పాలనా సంస్కరణలు శాఖలు ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?1964


🎀13.జాతీయ సేవా విస్తరణ పథకం ప్రవేశపెట్టిన తేదీ?  అక్టోబర్ 2 1953 

No comments:

Post a Comment

చరిత్రలో ఈ రోజు ఆగస్టు /21

 చరిత్రలో ఈ రోజు ఆగస్టు /21 🌹జననాలు🌹 💕1912: బ్రహ్మ ప్రకాష్, మెటలర్జిస్టు. పద్మభూషణ్ పురస్కార గ్రహీత (మ.1984) 💕1914: పి.ఆదినారాయణరావు, తె...